భారత్ vs అఫ్గానిస్తాన్ 2026: కొత్త ఆటగాళ్లకు అవకాశం, మే 19న జట్టు ప్రకటన

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) మే 19న అఫ్గానిస్తాన్తో జరగనున్న టెస్ట్ మరియు మూడు ODI మ్యాచ్లకు భారత జట్టును ప్రకటించనుంది.
సిరీస్ షెడ్యూల్
- ఒకటే టెస్ట్: జూన్ 6–10, ముల్లాన్పూర్
- ODI 1: జూన్ 14, ధర్మశాల
- ODI 2: జూన్ 17, లక్నో
- ODI 3: జూన్ 20, చెన్నై
సెలక్షన్ కమిటీ నిర్ణయం
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 19 మే న జట్టును ప్రకటిస్తుంది. BCCI ఇప్పటికే ఆటగాళ్లకు వర్క్లోడ్ పెంచాలని సూచించింది.
గిల్ కెప్టెన్, బుమ్రాకు రెస్ట్ అవకాశం
శుభ్మన్ గిల్ ఈ టెస్ట్ మరియు ODI సిరీస్కు కెప్టెన్గా కొనసాగనున్నారు.
కానీ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. IPL 2026లో వరుసగా మ్యాచ్లు ఆడిన కారణంగా వర్క్లోడ్ మేనేజ్మెంట్ అమలు చేయనున్నారు.
కొత్త బౌలర్లకు అవకాశం
- జమ్మూ & కాశ్మీర్ పేసర్ ఔఖిబ్ నబీ దర్
- పంజాబ్ బౌలర్ గుర్నూర్ బ్రార్
ODI టీమ్లోకి ఇషాన్ కిషన్ రీ-ఎంట్రీ
ఈశాన్ కిషన్ ODI జట్టులో తిరిగి రావచ్చని సమాచారం. IPL 2026లో అతని ప్రదర్శన అద్భుతంగా ఉండటంతో సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు.
రిషభ్ పంత్ ఇటీవల ఫామ్లో లేకపోవడంతో ODI టీమ్లో అతని స్థానంపై అనుమానాలు ఉన్నాయి.
మరిన్నివార్తలుచదవండి: SRHపై స్లో ఓవర్రేట్ దెబ్బ, IPL 2026లో ప్యాట్ కమిన్స్కు భారీ జరిమానా
తరచుగా అడిగే ప్రశ్నలు
మే 19, 2026న జట్టును ప్రకటిస్తారు.
శుభ్మన్ గిల్ టెస్ట్ & ODI కెప్టెన్గా ఉంటారు.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.